కొరియా ప్రతినిధులతో భేటీ అయిన చంద్రబాబు

ఢిల్లీ: కొరియా ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ప్రధానంగా ఏపీలో పెట్టుబడుల అంశంపై చర్చించన్నుట్లు సమాచారం.