కోడేరు మండలం లో పలు తండాల్లో నాటు నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు.

కోడేరు మండలం లో పలు తండాల్లో నాటు నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు.

కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 17 మండల పరిధిలోని గుండె వాళ్య నాయక్ తండ మరియు సింగయిపల్లి తండా లలో కొల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు దాడి చేసి నాటు సారా కు సంబంధించిన బెల్లం పాకాన్ని మరియు నాటు సారాను ధ్వంసం చేశారు.
ఈ దాడిలో 600 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేశారు అదేవిధంగా ఇద్దరిపై కేసు నమోదు చేశారు 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారియా నాయక్, మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు.