గంట పాటు ప్రధానితో భేటీ అయిన గవర్నర్

ఢిల్లీ : భారత ప్రధాన మంత్రి నరసింహన్ తో ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారం గురించి ప్రధానికి గవర్నర్ సవివరంగా వివరించినట్టు తెలుస్తోంది. అలాగే ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏడాది పాలన పరిస్థితులపై గవర్నర్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.