ఘనంగా సమైక్యత సంబరాలు

  తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 17 ::తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో తూప్రాన్ మనోహరాబాద్ లో మండలాలు ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ కార్యాలయాలు జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు   తూప్రాన్ ఎంపీపీ,మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరమ్ అధ్యక్షురాలు గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో  ఎంపీడీఓ ఆఫీస్  ఆవరణలో జండా ఆవిష్కరణగావించారు ప్రజల్లో కార్యాలయంలో తహసిల్దార్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాష్ పిఎసిఎస్ కార్యాలయంలో పిఎసిఎస్ చైర్మన్ ఎట్టు బాలకృష్ణ రెడ్డి తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలో విద్యాసంస్థలలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంఘబరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో డిఎల్పిఓ ఎంపీడీఓ అరుంధతి ,పంచాయతీ రాజ్ డీఈ నర్సింలు, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తూప్రాన్ తెరాస పార్టీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి,ఐకేపీ ఏపియమ్ రుక్మిణి,ఈజియస్ ఏపిఓ సంతోష్ రెడ్డి మరియు ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు
2 Attachments • Scanned by Gmail