చాకలి ఐలమ్మ గారి 127 వ జయంతి

వనపర్తి టౌన్: సెప్టెంబర్ 26 (జనంసాక్షి) చాకలి ఐలమ్మ గారి 127 వ జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్ ముందు ఉన్న ఆమె విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు. ప్రజాసంఘాల నాయకులు. కుల సంఘాల నాయకులు.*
 *ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ*
తెలంగాణలో దూరంహకారులపై పోరాడి గొప్పయోధురాలుగా పేరు తెచ్చుకున్న వీరనారి చాకలి ఐలమ్మను 127 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని, ఈ మధ్యనే 37వ వర్ధంతిని కూడా ఘనంగా చేసుకున్నామని ఇలాంటి బలహీన వర్గాల పోరాట యోధులను అనుక్షణం తలుచుకొని వారి బాటలో మేమందరం నడుస్తామని, మా ఆఖిలపక్ష ఐక్యవేదిక కు కూడా వీరి పోరాటాలు మార్గదర్శకo అనీ మా పోరాటాలు వీధి చరిత్ర మూలంగానే నిర్మిస్తున్నామని తెలిపారు.
 *ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,*
 *ఆయనతోపాటు రజక సంఘం నాయకులు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ పార్టీ నేతలు. జిజే శీను, రాజా రామ్ ప్రకాష్, G.రాములు యాదవ్, వెంకటేష్ పోచ రవీందర్ రెడ్డి మద్దిలేటి, జయ రాములు, భాస్కర్, తేనీటి రవి ,ఆంజనేయులు, భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు*
Attachments area