ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసుల మృతి

రాయ్‌పూర్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా టడోకిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చొటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.