జపాన్‌ చక్రవర్తితో భేటీకానున్న ప్రధాని మన్మోహన్‌

టోక్యో, జనంసాక్షి: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జపాన్‌ చక్రవర్తి అఖిహితోతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక్ష సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మన్మోహన్‌ మంగళవారం జపాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే.