జమ్మూలో పాక్‌ ఖైదీపై దాడి

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని కోట్‌బల్వాల్‌ జైలులో పాకిస్థాన్‌కు చెందిన ఖైదీపై దాడి జరిగింది. పాక్‌ ఖైదీపై భారత ఖైదీలు దాడికి దిగడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జైలు అధికారులు ఖైదీని ఆసుపత్రికి తరలించారు.