జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ

జోగులాంబ గద్వాల జిల్లా ఫరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ సలహాదారు‌ డాక్టర్ రాజీవ్ శర్మ, ఈ కార్యక్రమంలో జిల్లా‌కలెక్టర్ వల్లూరి క్రాంతి, జిల్లా పరిషత్ చైర్మన్‌ సరిత, గద్వాల అలంపూర్ ఎమ్మెల్యేలు‌ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ విఎం అబ్రహం తదితరులు పాల్గొన్నారు