జాతీయ జెండాలు పంపిణీ చేసిన ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్

అయిజ,ఆగస్టు 11 (జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ సూచన మేరకు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు జిల్లా అధ్యక్షుడు ఎస్ రామచంద్రారెడ్డి సూచన మేరకు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కబీర్దాసు నరసింహులు  సూచన మేరకు
జోగులాంబ గద్వాల జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంలను ఉప్పల ప్రజలకు మరియు ఉప్పల క్యాంపు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో వినోద్ రెడ్డి ,వీరేష్ యాదవ్, జహీర్ ,ఏసన్న, కిష్టన్న కుమార్ యాదవ్, మున్నూరు వెంకటేష్, తెలుగు వెంకటన్న ,జి యం అంజి యాదవ్, తెలుగు రంగన్న, కురువ తిరుపతన్న, కురువ సంజన ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.