జార్జండ్‌ సాయం రూ. 5 కోట్లు

రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్‌లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్‌ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.