జేఈఈ, నీట్‌ పరీక్ష తేదీు ఖరారు

దిల్లీ,మే 5(జనంసాక్షి):ఇంజినీరింగ్‌, మెడికల్‌ కళాశాల్లో ప్రవేశా కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్‌ పరీక్షకు సంబంధించిన తేదీు ఖరారయ్యాయి. జులై 18`23 మధ్య జేఈఈ(మెయిన్స్‌), జులై 26న నీట్‌, ఆగస్టులో జేఈఈ అడ్బాన్స్‌డ్‌ పరీక్షు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరు శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ ప్రకటించారు. ఇక వాయిదా పడిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్ష తేదీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా వివిధ పరీక్షు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్ష తేదీ విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెకొంది. వాస్తవానికి ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్‌, మే నెలో నీట్‌ జరగాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాయిదా పడ్డాయి.