జోగులాంబ దర్శించుకున్న హంపి పీఠాధిపతులు , అలంపూర్

మహా శక్తి పిఠాలలో 5వ శక్తి పీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను శనివారం హంపి పిఠాధపతులు శ్రీ విధ్యారణ్య భారతి స్వాముల వారు దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ, ఆలయ ధర్మకర్త అటకేశ్వర హరిబాబులు పూర్ణ కుంభంతోస్వాగతం పలికారు.పిఠాధిపతులు ఉభయ ఆలయాలలో ప్రతేక పూజలు చేశారు.భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు.