జోగులాంబ సన్నిధి లో సినిమా నిర్మాత బండ్ల గణేష్

   అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 27) మహా శక్తి  పీఠలలో  ఒకటైన జోగులాంబ బాలబరమేశ్వర స్వామి ఆలయాలను  మంగళవారం దసరా నవరాత్రుల సందర్భంగా  బండ్ల గణేష్  దర్శించుకున్నారు.ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఆలయ    కార్యనిర్వహణాధికారి పురేందర్ కుమార్ ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన  తీర్థప్రసాదాలు అందజేశారు.
Attachments area