టాటా భరోసా
` ఉద్యోగాల్లో కోతా వుండదని ప్రకటన
` అలాగే జీతా పెంపూ ఉండదని వ్లెడి
ముంబై,ఏప్రిల్ 17(జనంసాక్షి): దేశీయ అతిపెద్ద ఐటీ సేవ సంస్థ క్యూ4 ఫలితా సందర్భంగా టిసిఎస్ కీక విషయాన్ని వ్లెడిరచింది. కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 4.5 క్ష తమ ఉద్యోగుల్లో ఎవర్నీ తీసివేయడం లేదని వ్లెడిరచింది. అయితే జీతా పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ సంస్థ తెలిపింది. అయితే కొత్త నియామకాపై ఎలాంటి ప్రభావం ఉందని స్పష్టం చేసింది. ముందుగా ఆఫర్లు ఇచ్చిన సుమారు 40వే మంది నియామకాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. కోవిడ్`19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారు అవసరాను తీర్చడానికి సురక్షితమైన కార్యాయాతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాతో శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేరు టాప్ గెయినర్ గా వుంది. మార్చి తైమ్రాసికంలో టీసీఎస్ ఆరోగ్యకరమైన లాభాను నివేదించింది. క్యూ 4లో నికర లాభం 0.8 శాతం తగ్గి రూ .8,049 కోట్లకు చేరుకుంది. అలాగే ప్రతి షేరుకు రూ .6 తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. మార్చి క్వార్టర్ మొదట్లో చాలా వ్యాపార విభాగాు శుభారంభం చేశాయి, కొన్ని భారీ డీల్స్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు తైమ్రాసికాలో కోవిడ్`19 సంక్షోభం కారణంగా ఆదాయ క్షీణించే అవకాశం ఉందని టీసీఎస్ సీఎండీ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో కంపెనీ పట్ల ఉద్యోగు చూపించిన నిబద్ధతను గోపీనాథన్ ప్రశంసించారు. ప్రస్తుతం భారతదేశంలో 355,000 మంది ఉద్యోగు పనిచేస్తున్నారని, వారిలో 90 శాతం మంది ఖాతాదారు అవసరాను తీర్చడానికి సురక్షితమైన కార్యాయాతో అనుసంధానించబడ్డారని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్ గణపతి సుబ్రమణ్యం తెలిపారు. మెరుగైన ఫలితాతో శుక్రవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేరు టాప్ గెయినర్ గా వుంది.