టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

లండన్‌,(జనంసాక్షి): ఛాంపియన్స్‌ ట్రోఫి టోర్నమెంట్‌ ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌, వెస్టిండీస్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాఛ్‌కు టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి ఇవాళ్టి మ్యాచ్‌ వందోది కావడం విశేషం.