టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): చాంఫీయన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో శనివారం జరుగుతున్న దాయాదుల పోరుపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మూడు రోజులుగా బర్మింగ్‌హామ్‌ వర్షం కురుస్తుంది. అయితే వరుణుడు రుణించటంతో మ్యాచ్‌ జరగనుంది.
జట్లు:
భారత్‌: ధోని(కెప్టెన్‌), ధావన్‌, రోహిత్‌, కోహ్లి, రైనా, కార్తీక్‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌, భువనేశ్వర్‌, ఇషాంత్‌, ఉమేశ్‌ యాదవ్‌.
పాకిస్థాన్‌: మిస్సా(కెప్టెన్‌), హఫీజ్‌ , జంషేద్‌, షఫీజ్‌, ఉమర్‌ అమిన్‌, షోయబ్‌ మాలిక్‌,కమ్రాన్‌ అక్మల్‌ రియాజ్‌, అజ్మల్‌, జునైద్‌ ఖాన్‌. మహ్మద్‌ ఇర్ఫాన్‌.