టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

కుల్కచర్ల, 22(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని గోరిగడ్డ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ నాయకులు సామూహికంగా సర్పంచ్ కేతావత్ నీలబాబు, ఎంపీటీసీ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో తాండ పెద్దలు అంగూర్, దేవీసింగ్, చిన్న పెంట్య, మోతిలాల్, గోపాల్ జై దీప్లా,భామ్మ్ల,హర్యా, శంకర్, గణేష్, తుక్యా, రవి, జుక్య, భుచ్య,సక్రియ,జానీ, గోబ్రియా, బుధ్య, పెంటయ్య, వసూరం,రెడ్యా,అంబిదాస్, నార్య,బాల్య, మెగ్య, సేవ్య, జంపియా,గోపిబాయి, బుజ్జి బాయి,కమ్లి బాయి, లక్ష్మి బాయి, జుమ్మని బాయి, సిరోలి బాయి, సోని బాయి, విజయ్, సక్రియ, కారోబార్ గణేష్, చిన్న సభ్య తదితరులు పాల్గొన్నారు.