టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు టిఆర్ఎస్ సభ్యత్వ ప్రమాద బీమా రక్షణ కవచం లాంటిది. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జనం సాక్షి సెప్టెంబర్ 24:
శనివారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ దారూర్ మండల పరిధిలోని కుమ్మరిపల్లి తండా లో ఇటీవల కాలంలో మరణించిన TRS పార్టీ కార్యకర్త *కృష్ణ నాయక్* కుటుంబానికి టి.ఆర్.ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా 2,00,000/- (రూపాయలు రెండు లక్షలు) విలువ గల చెక్కు ను వారి ఇంటికి వెళ్లి* అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area