టిఎంసీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

కోల్కత్తా:పశ్చిమబెంగాల్‌లో రెండు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆసాన్సాల్‌లో రెండు తృణమూల్ వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒక వర్గంపై మరొక వర్గం బాంబులు విసురుకుంటూ బీభత్స వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో పలువురు వ్యక్తులు గాయపడినట్టు సమాచారం.