టిబెట్‌లో కొనసాగుతున్న గాలింపుచర్యలు

లాసా : టిబెట్‌లో కొండచరియ విరిగిపడటంతో గల్లంతైన 83 మంది కార్మికుల అచూకీ కనుగొనేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బండారుగని కార్మికులపై కొండచరియ విరిగి పడటంతో 83 మంది కార్మికులు మట్టికింద కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రెండురోజులు కావడంతో ప్రాణాలతో ఎవరు బతికివుండరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.