.డాక్టర్లపై దాడు చేస్తే జైలుకే..

` డాక్లర్లు,వైద్య సిబ్బందిపై దాడుకు కఠిన చర్యు
` ఏడేళ్ల వరకు జైుశిక్ష, జరిమానా విధింపు
` ఆస్పత్రుపై దాడు చేస్తే రెట్టింపు పరిహారం వసూు
` కేంద్ర కేబినేట్‌ కీక నిర్ణయం
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 22(జనంసాక్షి):లాక్‌డౌన్‌ నేపథ్యంలో కరోనా బాదితుకు చికిత్స చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడికి ప్పాడితే కఠిన చర్యు తీసుకుంటామని క ఏంద్రం హెచ్చరించింది. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించడానికి గాను దాడును అరికట్టేందుకు త్వరలో ఆర్డినెన్స్‌ తేబోతున్నట్లు ప్రకటించింది. దాడుకు ప్పాడితే 3 నె నుంచి 5 సంవత్సరా వరకు జైుశిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రదాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ అంశంపై చర్చించి ఆర్డినెన్స్‌ తేవడానికి అంగీకరించింది. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ 7లోని ప్రధాని నివాసంలో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. కేబినెట్‌ నిర్ణయాను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వ్లెడిరచారు. కరోనా, లాక్‌డౌన్‌, ఆర్థిక వ్యవస్థపై చర్చించామని తెలిపారు. డాక్టర్లపై దాడుకు ప్పాడే వారికి బెయిల్‌ కూడా భించబోదని చెప్పారు. రూ.5వే నుంచి రూ.2క్ష వరకు జరిమానా విధిస్తామని జవదేకర్‌ తెలిపారు. తీవ్రంగా గాయపరిచిన కేసుల్లో ఆరు నె నుంచి ఏడేళ్ల వరకు జైుశిక్ష ఉంటుందని, రూ.క్ష నుంచి రూ.5క్ష జరిమానా విధిస్తామన్నారు. 30రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పారు. దాడు చేసిన వారి దగ్గరే నష్టపరిహారం వసూు చేస్తామన్నారు. ఆస్పత్రి ఆస్తు ధ్వంసం చేస్తే మార్కెట్‌ మివకు రెట్టింపు జరిమానా వసూు చేస్తామని చెప్పారు. అలాగే వైద్యు, ఆశావర్కర్లు, సిబ్బందికి రూ.50క్ష బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు జవదేకర్‌ తెలిపారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌తో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌ వివరాు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రధానికి వివరించారు. తమకు తగిన రక్షణ కల్పిస్తేనే తాము తపెట్టిన ఆందోళన విరమిస్తామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రతినిధు తనతో చెప్పిన విషయాన్ని కూడా షా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై లోతుగా చర్చించిన కేంద్ర కేబినెట్‌ వైద్య సిబ్బందిపై దాడి జరిపిన వాళ్లను కఠినంగా శిక్షించాని, ఇందుకోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాని నిర్ణయించారు. ఈ మేరకు డాక్టర్లు, హెల్త్‌వర్కర్లపై దాడి చేస్తే ఇక నుంచి ఏడేళ్ల వరకు జైు శిక్ష పడే అవకాశం ఉన్నది. హెల్త్‌ వర్కర్లపై దాడును నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నది. 1897 ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్లపై దాడి చేస్తే ఇక నుంచి దాన్ని నేరంగా పరిగణిస్తారు. కేవం 30 రోజుల్లోనే విచారణ పూర్తి చేస్తారు. దోషిగా తేలిన వ్యక్తికి మూడు నె నుంచి అయిదేళ్ల వరకు జైుశిక్ష విధిస్తారు. నిందితుకు 50వే నుంచి 2 క్ష వరకు జరిమానా కూడా విధించనున్నారు. ఒకవేళ చాలా తీవ్రమైన దాడి జరిగితే, దానికి మరో విధమైన శిక్షను అము చేయనున్నారు. దాడి తీవ్రంగా ఉన్న కేసుల్లో నిందితుకు 6 నె నుంచి ఏడేళ్ల వరకు జైుశిక్ష అము చేస్తారు. వారికి క్ష నుంచి 5 క్ష వరకు జరిమానా వసూల్‌ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. మహమ్మారి నుంచి ప్రజను రక్షించేందుకు హెల్త్‌వర్కర్లు కృషి చేస్తున్నారని, అలాంటివారిపై దాడు జరగడం దురదృష్టకరమన్నారు. డాక్టర్లు, వర్కర్లపై ఎటువంటి హింసాత్మక దాడికి కానీ, వేధింపుకు ప్పాడినా.. వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ ఆర్డినెన్స్‌ను అము చేస్తామన్నారు. ఒకవేళ హాస్పిటల్‌ వాహనాు, క్లినిక్‌కు జరిగితే, అప్పుడు మార్కెట్‌ మివ ప్రకారం రెండిరత మొత్తాన్ని వసూల్‌ చేయనున్నారు. విమాన సర్వీసు పునరుద్దరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
దేశవ్యాప్తంగా వైద్యు ఆనందం
డాక్టర్లపై దాడికి కఠిన చర్యు తసీఉకుంటూ ఆర్డినెన్స్‌కు కేబినేట్‌ ఆమోదించడంతో దేశవ్యాప్తంగా ఉన్న వైద్యు అందరూ మోదీని కీర్తిస్తూ హర్షాతిరేకాు వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాకు తెగించి వైద్యం చేస్తోన్న డాక్టర్లపై దేశ వ్యాప్తంగా దాడు జరుగుతున్నాయి. మరో వైపు కరోనా సోకిన బాధితుకు వైద్యం చేస్తోన్న డాక్టర్లు సైతం కరోనా సోకి చనిపోతున్నారు. మోదీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్‌ సమావేశమైన డాక్టర్లకు రక్షణ కోసం ఆర్డినెన్స్‌ తీసుకు రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక వైద్యుపై దాడి చేసే రోగు, రోగు బంధువు.. ఇతరుపై కఠినమైన నిర్ణయాు తీసుకోనున్నారు. గాయపరిచిన తీవ్రతను బట్టి ఆరు నె నుంచి ఏడేళ్ల వరకు జైు శిక్ష విధిస్తారు.