డెంగీతొ ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి

వరంగల్‌: హసన్‌పర్తి మండల గుండ్ల సింగారంలో డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.  దీంతో ఆ కుటుంబంలో విశాధచాయలు అలుముకున్నాయి. గ్రామంలో డెంగీ విజృంబిస్తున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.