ఢల్లీి బయలుదేరిన బొత్స

న్యూఢల్లీి : పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢల్లీి బయలుదేరి వెళ్లారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో సమావేశమై రాష్ట్ర వ్యవహారాలపై ఆయన చర్చించనున్నారు.