తరగతి గదిలో 8వ తరగతి విద్యార్ధి ఆత్మహత్యా?

గుంటూరు పట్టణంలోని రెడ్డిపాలెంశ్రీ చైతన్య టెక్నో క్యాంపస్ లో చిలకలూరిపేటకు చెందిన కరణం పద్మసుధ 8th క్లాస్ చదువుతుంది, స్కూలులోనే మంగళవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయినట్లు యాజమాన్యం తెలియజేయడంతో, కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. పద్మసుధ మృతికి కారణం తెలియాల్సి ఉంది. మొఖం చాటేసిన యాజమాన్యం, స్కూలుకు సంబంధించిన యాజమాన్యం పలువురు పలు విధాలుగా మృతికి కారణాలు తెలియజేయడంతో, అనుమానించిన కుటుంబ సభ్యులు, వారి శ్రేయోభిలాషులు, మీడియాను పోలీసు వారి సహకారం కోరుతూ స్కూలు వద్ద నే బైఠాయించారు.