*తల్లి పాల వారోత్సవాలు*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని బురుగులతండ గ్రామంలో  అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా, అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ రోజా నాగు నాయక్ మాట్లాడుతూ బిడ్డకు తల్లి పాలు తప్పకుండా తగించాలని,తల్లులు గర్భిణీలు బాలింతలు పౌష్టికారం తీసుకోవాలని సూచించారు.అనంతరం,గర్భిణీలకు పాలు గుడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో
ఎంపిటిసి వస్కుల మధురవాణి, అంగన్వాడి సూపర్వైజర్, అంగన్వాడి టీచర్,గర్భిణీ స్త్రీలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.