తహసిల్దార్,ఎంపిడిఓ కార్యాలయలలో మహాత్మాగాంధీ జయంతి

మల్దకల్ అక్టోబర్2 (జనంసాక్షి)మండల కేంద్రంలోనిమండలతహసీల్దార్ ,మండలపరిషత్ కార్యాలయ లలోఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి ఆదివారంవైస్ ఎంపీపీ పెద్ద వీరన్న మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. తాసిల్దార్ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ మధు, పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ హైదర్, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటన్న, టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,మధు,కిష్టన్న, ఆంజనేయులు,చీకిన మల్దకల్, నరసింహారెడ్డి,భాస్కర్ గౌడ్,ఉప్పరి నారాయణ,నరేందర్,మహేష్,అమృత్,పరశురాముడు,తిమ్మరాజు, యాకోబు,ఎంపీడీవో కృష్ణయ్య, రహిమాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.