తాలూకా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధి జర్నలిస్టులకు ఆహ్వానం.

అచ్చంపేట ఆర్సి ఆగస్టు 14 జనం సాక్షి న్యూస్ ;- 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ జాతీయ పతాక ఆవిష్కరణను పునస్కరించుకొని స్థానిక తాలూకా ప్రెస్ క్లబ్ అచ్చంపేట వారి ఆధ్వర్యంలో నిర్వహించు జెండా ఆవిష్కరణ మహోత్సవానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ పత్రిక మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు ఇదే ఆహ్వానంగా భావించి హాజరై జెండా పండుగను విజయవంతం చేయాలని తాలూకా ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ : 64/2020, తరఫున సీనియర్ జర్నలిస్టు అనంత రవీందర్ రెడ్డి కోరారు.