తొలివికెట్‌ కోల్పోయిన పాకిస్థాన్‌

లండన్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మొదటి ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. రెండు పరుగుల వద్దే ఇమ్రాన్‌ ఫర్హత్‌ ఔటయ్యాడు.