దుర్గాదేవి భవాని స్వాములకు అన్నదానం చేసిన యాట వెంకన్న

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 29 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో దుర్గాదేవి భవాని స్వాములకు అన్నదానం చేసిన యాట వెంకన్న కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో స్వాములు నరేష్ రవికుమార్ మల్లిఖార్జున్ నాగరాజు శశి హరికిషన్ సందీప్ వంశీ దుర్గాప్రసాద్ తరుణ్ నగేష్ మహేష్ వినయ్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు