దేశంలో ఆగని కరోనా విజృంభణ

కొత్తగా 7964 పాజిటివ్‌ కేసు లు
మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 1,73,763
న్యూఢల్లీి,మే30(జ‌నంసాక్షి): దేశంలో కరోనా వైరస్‌ కేసు సంఖ్య పంజా విసురుతోంది. రోజు రోజుకూ కొత్త పాజిటివ్‌ కేసు నమోదు అవుతున్న సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండవ రోజు కూడా పాజిటివ్‌ కేసు ఏడు మే దాటాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 7964 పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి. ఇక మరణించిన వారి సంఖ్య కూడా అత్యధికంగా ఉన్నది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్‌ వ్ల మరణించిన వారి సంఖ్య 265గా నమోదు అయిట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది. ఒకే రోజు అత్యధిక స్థాయిలో పాజిటివ్‌ కేసు నమోదు కావడం ఇదే అత్యధికం. దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 1,73,763గా ఉన్నది. సుమారు 80 వే మంది వైరస్‌ నుంచి కోుకున్నారు. ఇకపోతే దేశంలో అత్యధిక కరోనా కేసు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా బారినపడుతున్న పోలీసు సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 114 మంది పోలీసు కరోనా పాజిటిమ్‌గా తేలారు. ఈ వైరస్‌ ప్రభావంతో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న పోలీసు సంఖ్య 2325కి చేరగా, మృతు సంఖ్య 26కి పెరిగింది. శుక్రవారం రోజున మొత్తం 116 మంది పోలీసు కరోనా బారిన పడగా, ముగ్గురు మరణించారు. ఇలా రాష్ట్రంలో గత కొన్ని రోజుగా పోలీస్‌ శాఖలో కరోనా కేసు సంఖ్య అధికమవుతూనే ఉన్నది. మొత్తంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కరోనా పాజిటివ్‌ కేసు నమోదవగా, 2098 మంది మరణించారు. రాష్ట్రంలో మరో 33,133 పాజిటివ్‌ కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 26,997 మంది బాధితు కోుకుని దవాఖాన నుంచి డిశ్చార్చి అయ్యారు.