దేశంలో ఒక్క రోజే 1993 పాజిటివ్‌ కేసు నమోదు

` 73 మంది మృతి

న్యూఢల్లీి, మే 1(జనంసాక్షి):భారత్‌లో గురువారం అత్యధికంగా ఒక్క రోజే 1993 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయి.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో వైరస్‌ కేసు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసు సంఖ్య 35మే దాటింది.  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 73 మంది మరణించారు.  దీంతో మొత్తం పాజిటివ్‌ కేసు సంఖ్య 35,043కు చేరుకోగా.. మొత్తం 1147 మంది చనిపోయారు. దేశంలో రికవరీ రేటు 25.36 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికాయి చెబుతున్నారు. ఇప్పటి వరకు 8889 మంది వైరస్‌ నుంచి కోుకున్నారు. గత రెండు వారా నుంచి రికవరీ రేటు 13 శాతంగా ఉన్నట్లు అధికాయి వ్లెడిరచారు. వైరస్‌ డబ్లింగ్‌ రేటు కూడా 3.4 రోజు నుంచి 11 రోజుకు పెరిగిందన్నారు.

ఏపీలో కొత్తగా 60 పాజిటివ్‌ కేసు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 7,902 మంది నమూనాు పరీక్షించగా 60 పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వ్లెడిరచింది. దీంతో మొత్తం కేసు సంఖ్య 1,463కి చేరింది. కాగా ఇప్పటి వరకూ 403 మంది కరోనా నుంచి కోుకుని ఆస్పత్రు నుంచి డిశ్చార్జి అయ్యారు. 33 మంది మరణించారు. ప్రస్తుతం 1027 మంది వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇవాళ న్లెూరు జిల్లాలో ఒకరు, కర్నూు జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఈరోజు నమోదైన కేసుల్లో అత్యధికంగా 25 కర్నూు జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లా వ్యాప్తగా నమోదైన కేసు సంఖ్య 411కు చేరింది.