దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా

దేశవ్యాప్తంగా కొత్తగా 14,516 కేసు నమోదు
నాలు గు లక్షలకు చేరువలో కేసు సంఖ్య
న్యూఢల్లీి,జూన్‌20(జ‌నంసాక్షి): దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ తీవ్ర రూపం దాుస్తోంది. కొత్త కేసు సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతోంది. కొత్తగా కేసు సంఖ్యపెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంట వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,516 కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో రికార్డయిన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసు సంఖ్య 3,95,048కు పెరిగింది. వీరిలో 1,68,269 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 2,13,830 మంది కోుకున్నారు.
కొత్తగా 375 మంది ప్రాణాు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 12,948కి పెరిగింది. వరుసగా తొమ్మిదో రోజు కూడా పదివేకుపైగా కేసు నమోదయ్యాయి. 24 గంటల్లో 14,516 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 375 మంది ప్రాణాు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం విడుద చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కేసు 3,95,048కు, మృతు సంఖ్య 12,948కు చేరుకుంది. తాజా పిరిస్థితును అంచనా వేస్తే మరికొన్ని గంటల్లోనే దేశంలో కరోనా కేసు సంఖ్య నాుగు క్షకు చేరనుంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసు నమోదుకావడం ఇదే ప్రథమం. ఇక కరోనా నుంచి కోుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 9 వేకు మందికి పైగా ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కరోనా నుంచి 2,13,831 మంది పూర్తిగా కోుకోగా, 1,68,269 మంది చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసు నమోదైన దేశాల్లో అమెరికా, బ్రెజిల్‌, రష్యా తర్వాత భారత్‌ ఉంది.