దేశంలో 11,933కి చేరిన కరోనా కేసు

` ముంబైలో ఒక్క రోజే 183 పాజిటివ్‌ కేసు
దిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):దేశంలో కరోనా వైరస్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 11,933 కేసు నమోదవ్వగా.. 400 మంది ప్రాణాు కోల్పోయినట్లు కేంద్రం వ్లెడిరచింది. ఈ మేరకు ప్రకటన విడుద చేసింది. మరోవైపు మొత్తం 1343 మంది మహమ్మారి నుంచి కోుకొని డిశ్చార్జి అయినట్లు ప్రకటనలో తెలిపింది.తమిళనాడులో కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇవాళ ఒక్క రోజే 38 కొత్త కేసు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వ్లెడిరచింది. మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసు సంఖ్య 1242కి చేరింది. ఇవాళ ఇద్దరు మృతి చెందగా.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మరణించిన వారి సంఖ్య 14కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో కొత్తగా 183 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు మరణించారు. తాజా కేసుతో కలిపి ముంబయిలో కరోనా కేసు సంఖ్య 1936కు చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వ్లెడిరచింది. ఇప్పటి వరకు 113 మంది మరణించగా.. 181 మంది కోుకుని డిశ్చార్జి అయినట్లు పేర్కొంది.