దేశవ్యాప్తంగా 2,293 కేసు నమోదు
37,336కు పెరిగిన పాజిటివ్ కేసు సంఖ్య
న్యూఢల్లీి,మే 2(జనంసాక్షి): భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,293 కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వ్లెడిరచిది. ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 37,336కు పెరిగింది. ఇక కొత్తగా 71 మందిని మహమ్మారి బలిగొనడంతో దేశంలో మృతు సంఖ్య 1,218కి చేరింది. ఇప్పటి వరకు 9,951 మంది కోుకొని ఇళ్లకు చేరుకున్నారు. వైరస్ తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసు సంఖ్య 11,506కు చేరింది. వీరిలో 485 మంది మృత్యువాతపడగా.. 1,879 మంది కోుకున్నారు. ఇక తర్వాత గుజరాత్లో 4,721 కేసు నమోదవ్వగా.. 236 మంది మృతిచెందారు. 735 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకుగాను విధించిన లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం మరో రెండు వారాపాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఇదివరకు విధించిన లాక్డౌన్ గడువు ఆదివారంతో ముగిసిపోనుండగా.. తాజా పొడిగింపు నేపథ్యంలో అది ఈ నె 17 వరకు అమల్లో ఉండనుంది. అయితే` కరోనా తీవ్రత ఆధారంగా వర్గీకరించిన రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లలో పు పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాకు కేంద్రం తాజాగా అనుమతు ఇచ్చింది. గ్రీన్ జోన్లలోని జిల్లాల్లో అంతర్గతంగా బస్సును నడిపించేందుకు పచ్చజెండా ఊపింది. ఏ జోన్లోనైనాసరే కంటెయిన్మెంట్ ప్రాంతా పరిధిలో మాత్రం ఎలాంటి కార్యకలాపాకూ అనుమతి ఉండదు. దేశంలోని 733 జిల్లాను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా వర్గీకరిస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అంతకుముందు ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే.