ధరూర్ మండల తహసీల్దారు కార్యాలయంలో విఆర్ఓ లను వీడ్కోలు సన్మానం…

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల తహసీల్దారు కార్యాలయంలో విఆర్ఓ లుగా విధులు నిర్వహించిన విఆర్ఓ లకు తహసీల్దారు మహమ్మద్ యూసుఫ్.. డిప్యూటీ తహసీల్దారు శివశంకర్ అధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికి సన్మానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు‌ లతీఫ్,నరేష్ తదితరులు ఉన్నారు..