ధర్మేందర్ సింగ్ మృతదేహం లభ్యం

జైనథ్ జనం సాక్షి ఆగస్ట్ 28
జైనథ్ మండల లో డొల్లర గ్రామానికి దగ్గరలో ఉన్న పెన్గంగా నది తీరానికి స్నేహితునితో కలిసి పెన్గంగా నది చూడడానికి వెళ్లిన ధర్మేందర్ సింగ్ రెండు రోజుల క్రితం గల్లత్ అయినా ధర్మేందర్ సింగ్ ఆదివారం రోజున ఉదయం ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో పెండల్వాడ గ్రామ సమీపంలో ఉన్న వెంగంగా నది లో ధర్మేందర్ సింగ్ మృతదేహం లభ్యమయింది గజ ఈతగాళ్లు నిన్నటి నుంచి గాలించగా పెండల్వాడ గ్రామంలో నదిలో మృతదేహం లభ్యమయింది ధర్మేందర్ సింగ్ ఉపాధ్యాయునిగా పిల్లలకు మంచి చదువును అందించి మంచి పేరు మంచి ఉపాధ్యాయునిగా పేరు సంపాదించుకున్నాడు దొల్లారానది తీరానికి ఎందుకు వెళ్ళినట్టు అసలు అక్కడ ఏం జరిగింది అనేది ప్రజలలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు ఇప్పటికైనా పోలీసులు ధర్మేందర్ సింగ్ చావుకి గల కారణాలు వెతికి తీయాలని పోలీసులను ప్రజలు కోరుకుంటున్నారు.