నరేంద్ర మోడీ తో భేటీ అయిన చంద్రబాబు

ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆడియో టేపులు బయటికి వచ్చిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు విభజన చట్టంలో సెక్షన్ 8, గవర్నర్ అధికారాల పై కూడా చర్చకు రావచ్చని భావిస్తున్నారు.