నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లపై వేటు

సిడ్ని : జట్టు ప్రోటోకాల్‌ ఉల్లంఘించినందుకు నలుగురు క్రికెటర్లపై ఆస్టేలియా క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. షేన్‌ వాట్సన్‌, పాటిన్సన్‌ మిచెల్‌ జాన్సన్‌, ఉస్మాన్‌ ఖాజలపై వేటు పడింది. వీరు మూడో టెస్టు తుది జట్టులోనుంచి ఉద్వాసనకు గరైనారు.