నల్గొండ జిలాలో పర్యటిస్లున్న సభావతి బృందం

నల్గొండ:నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభావతి నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని 25మంది శాసనభ్యుల బృందం నాగార్జునసాగర్‌ చేరుకుంది.ఫోరైడ్‌ సమస్య తీవ్రతపై జిల్లా యంత్రాగం సమరించినపవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సభ్యులు వీక్షించారు.సాగర్‌ నీటిని తాగునీటి అవసరాలకే కేటాయించాలంటూ తెరాస నేత కేటీఆర్‌ నల్గొండ జిల్లా పార్టీ నాయకులతో కలసి స్పీకర్‌కు వినతి పత్రం సమర్పించారు.కృష్ణాడెల్టాకు నీటి విడుదల నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.ఈ బృందం శనివారం ఫోరైడ్‌ పీడిత ప్రాంతల్లో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.కృష్ణా నీటి సరఫరాపై ఆయా గ్రామాల్లో ఆరా తీయనున్నారు.