నష్టాలతో ముగిసన స్టాక్ మార్కెట్లు 

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగశాయి. బీఎస్ ఈ సెన్సెక్స్ 42 పాయింట్లు నస్టపోయి 26,481 వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 8,022 వద్ద ముగిసింది.