నా భర్తను పోలీసులు వేధిస్తున్నారు – తోమర్ సతీమణి..

ఢిల్లీ : నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను పోలీసులు హింసిస్తున్నారని ఆయన సతీమణి ఆరోపించారు. విచారణ పేరిట కుటుంసభ్యులను కూడా వేధిస్తున్నారని ఆరోపించారు.