నేటి ఐపీఎల్ మ్యాచ్ లు..

ఢిల్లీ : మోహాలీలోని పంజాబ్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు కింగ్స్ ఎలవన్ పంజాబ్‌ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలడపనున్నాయి. ముంబై లో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు – కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొననున్నాయి.