నేటి నుంచి జార్ఖండ్‌లో రాష్ట్రపతి పర్యటన

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలో నేటి నుంచి రెండు రోజులపాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పర్యటించనున్నారు. డుంకా, దేవ్‌గఢ్‌, గొడ్డాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.