నేడు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ రక్తదాన శిబిరం

హైదరాబాద్‌:న్యూస్‌టుడే హైదరాబాద్‌ బేగం పేటలోని వేట్‌హౌస్‌లో శుక్రవారంనాడు రక్తదానం శిబిరం నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో మొటపర్తి వెంకట్‌ తెలిపారు.ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ జూనియర్‌ ఛాంబర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సంముక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరానికి అధిక సంఖ్యలో సంప్రదించవచ్చని గురువారమిక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.