నేడు కేంద్రహోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్ ల భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంశాఖతో నేడు ఎపి, తెలంగాణ సీఎస్ లు భేటీ కానున్నాయి. ఈ సమావేశంలో విభజన సమస్యలు, ఉద్యోగుల విభజనపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.