నేడు ఛాంఫియన్‌ ట్రోఫి తొలి సమీఫైనల్‌

ఓవల,(జనంసాక్షి): లండన్‌ నగరంలో ని ఓవల్‌ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్‌ ట్రోఫి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.