నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం

న్యూఢల్లీి,మే 1(జనంసాక్షి): కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢల్లీిలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీతో అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, పీయుష్‌ గోయల్‌తో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా, సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. లాక్‌డౌన్‌పై అనుసరించాల్సిన వ్యూహాు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యపై ప్రముఖంగా చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నె అత్యంత కీకమని వైద్యనిపుణు స్పష్టం చేస్తున్నారు. హాట్‌స్పాట్స్‌ను కఠినంగా నియంత్రించడం, గ్రీన్‌జోన్స్‌ను సురక్షితంగా కాపాడుకోవడమన్న రెండు అంశాు అవిూతువిూ తేల్చేస్తాయని అభిప్రాయపడ్డారు. రైల్వే, విమాన ప్రయాణం, అంతర్రాష్ట బస్సు సర్వీసును మే నె మొత్తం బంద్‌ చేయడమే మేని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీ శనివారం ప్రసంగంలో చర్చించే అవకాశం ఉంది. ఇక వైరస్‌ ప్రభావిత ప్రాంతాను గుర్తిస్తూ కొత్తగా రెడ్‌, ఆరెంజ్‌ జోన్లను కేంద్రం గుర్తించిన విషయం తెలిసిందే.