నేడు నెస్ట్లీ సీఈవో ప్రెస్ మీట్..

ఢిల్లీ : నేడు నెస్ట్లీ సీఈవో పౌల్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మ్యాగీపై వస్తున్న వార్తలపై ఆయన ప్రకటన చేయనున్నారు.