నేడు రాష్ట్రపతి ప్రణబ్ తో గవర్నర్ నరసింహన్ భేటీ..

ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ కానున్నారు. ఏడాది పాలన, రెండు రాష్ట్రాల పరిస్థితులను గవర్నర్ కేంద్రానికి విరించనున్నారు.